NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

65చూసినవారు
NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్
హీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కానీ అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందారంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్