నేడు వరంగల్‌కు ప్రధాని మోడీ

1263చూసినవారు
నేడు వరంగల్‌కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. శనివారం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. వారణాసి నుంచి ఉదయం 7:35 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టల్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు. బహిరంగ సభ, శంకుస్థాపన కార్యక్రమాలు ముగించుకుని మధ్యాహ్నం 12:20 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్