ప్రజలకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

62చూసినవారు
ప్రజలకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
బుధ్ద భగవానుడి జన్మదినోత్సవవైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ X ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో సామాజిక శాంతి కోసం, దేశాభివృద్ధి కోసం ప్రజలు బుద్ధుడి బోధనలను అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. సమాజ శాంతి, సోదరభావం కోసం పాటుపడితేనే ఆ బుధ్దభగవానుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు.