గుర్తు తెలియని వ్యక్తి మృతి

79చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ హబీబ్ ఉల్లాఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం ఎల్వర్తి గ్రామ శివారులోని లక్ష్మీపతి శాస్త్రి పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవం ఆదివారం లభ్యమైందని, మృతుడి వయస్సు సుమారు 50-60 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతిడి ఒంటిపై తెల్లని షర్టు ఉందని, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్