ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందే స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జాబితాను www. deosangareddy. com లో ఉంచినట్లు చెప్పారు. సీనియారిటీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.