సియట్ మేటి అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు ప్రోగ్రామ్కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'సియట్' అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయస్ అయ్యర్ అప్పటికే తన సీట్లో కూర్చొన్నాడు. కాస్త వెనుకగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మకు ఖాళీ దొరకలేదు. దీనిని గమనించిన శ్రేయస్ అయ్యర్ తన కూర్చోవాలని ఆఫర్ చేశాడు. సీనియర్ పట్ల అయ్యర్ చూపించిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.