జ్వరంతో వచ్చే రోగులను ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ అందించాలి

54చూసినవారు
జ్వరంతో వచ్చే రోగులను ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ అందించాలి
జ్వరంతో ఆసుపత్రులకు వచ్చే రోగులను ఆలస్యం చేయకుండా వెంటనే రాపిడ్ పరీక్ష చేసి, డెంగ్యూపరీక్ష నిర్వహించి ట్రీట్మెంట్ అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ గజ్వేల్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఔట్ పేషెంట్ రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, ఎస్ఎన్సియూ చిల్డ్రన్స్ వార్డులను తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్