బెజ్జంకి మండల కేంద్రంలో విషాదం

81చూసినవారు
బెజ్జంకి మండల కేంద్రంలో విషాదం
బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో దూకిన సంబరి శారద (33) మృతదేహాన్ని బయటకు తీశారు. కూతురు స్పందన (14) మృతదేహం ఇంకా ఆచూకీ దొరకలేదు. ఎస్సై జె కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రిస్క్ టీం, గజ ఈతగాళ్లతో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్