ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానము
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ హర్జీత్ కౌర్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.