పల్లె దవాఖానకు తాళం

2566చూసినవారు
పల్లె దవాఖానకు తాళం
నిజాంపేట మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు ఆరు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మంగళవారం ఇంటి యజమాని తాళం వేశారు. దీంతో బీపీ, షుగర్, రోగులకు, గర్భిణీలకు వైద్యం అందించలేక రోడ్డుపై కూర్చునే పరిస్థితి ఏర్పడింది. పల్లె దవాఖాన నూతన భవనం ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్నా అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్