జగిత్యాల: బండి సంజయ్ ను కలిసిన బోగ శ్రావణి

67చూసినవారు
జగిత్యాల: బండి సంజయ్ ను కలిసిన బోగ శ్రావణి
దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ బోగ శ్రావణి ప్రవీణ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారితో పాటు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్