బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు

78చూసినవారు
బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం వార్షిక బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ ఆలయంలో అమ్మవారి ముందు బడ్జెట్ ప్రతులను పెట్టి సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ భేటీలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపాక.. ఉ. 11.02 నిమిషాలకు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్