లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వెటర్నరీ డాక్టర్

67చూసినవారు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వెటర్నరీ డాక్టర్
నల్గొండ జిల్లా చింతపల్లిలో సోమవారం ఏసీబీకి అవినీతి చేప చిక్కింది. నసర్లపల్లి గ్రామానికి చెందిన ఓ పాడి రైతు నుండి 6000 రూపాయలు లంచం తీసుకుంటూ వెటర్నరీ డాక్టర్ జిజె పాల్ పట్టుబడ్డాడు. ఓ సబ్సిడీ లోన్ విషయంలో బర్రెల వ్యాల్యువేషన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన వెటర్నరీ డాక్టర్.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్