వాహనాల వేలం పాట

56చూసినవారు
వాహనాల వేలం పాట
హుజూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్
పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన 14 వాహనాలను ఎక్సెజ్ శాఖ జిల్లా అధికారి ఆర్. లక్షా నాయక్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించినట్లు హుజూర్ నగర్ ఎక్సెజ్ సీఐ నాగార్జున రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన 82వేల ధరకే గాను 374 శాతం అధికంగా 3, 07, 390 రూపాయలకు అన్ని వాహనాలను వేలంలో పాల్గొని పలువురు G వాహనాలను కొనుగోలు చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్