శింగనమలలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు

10586చూసినవారు
శింగనమలలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీకి భారీ షాక్ తగిలింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 8,159 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Job Suitcase

Jobs near you