అదానీ మరో కీలక నిర్ణయం!
![అదానీ మరో కీలక నిర్ణయం!](https://media.getlokalapp.com/cache/9c/c4/9cc458e09363d3c921fe76331622dd07.webp)
హిండెన్బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా, గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్ల కోసం జెట్ విమానాలను రెట్టింపు చేసే ప్రక్రియలో ఉంది. వాటి రవాణా కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలను ఆర్డర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.