రెండో రోజు ముగిసిన ఆట.. న్యూజిలాండ్‌కి 134 పరుగుల ఆధిక్యం

50చూసినవారు
రెండో రోజు ముగిసిన ఆట.. న్యూజిలాండ్‌కి 134 పరుగుల ఆధిక్యం
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర 22*, డారిల్ మిచెల్ 14* క్రీజులో ఉ న్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాన్వే 91, విల్ యంగ్ 33, లేథమ్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌ తలో వికెట్ పడగొట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you