టెస్ట్ క్రికెట్ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్లో ఇది జరిగింది. భారత బౌలర్ జడేజా, కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్ల్లో చెరో ఐదు వికెట్లు తీశారు. జడేజా తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో ఐదు, అజాజ్ తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టాడు.