

పాకిస్తాన్పై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం (వీడియో)
పాకిస్తాన్పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు చేసి మరీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు పాకిస్తాన్ రూ.14 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. IMF నుంచి అందిన ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఉపయోగిస్తుందని వ్యాఖ్యానించారు.