979 ఖాళీల కోసం UPSC నోటిఫికేషన్ విడుదల

76చూసినవారు
979 ఖాళీల కోసం UPSC నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ (CSE) ఎగ్జామినేషన్ -2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 979 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 11 ఫిబ్రవరి 2025. పూర్తి వివరాలకు https://upsc.gov.in/ ను చూడగలరు.

సంబంధిత పోస్ట్