లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ

2902చూసినవారు
లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె 2020 జూలైలో బీజేపీలో చేరారు. రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇటీవలే ఆ పార్టీని వీడి నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరడంతో ఆ పార్టీ ఆమెకు ఎంపీ టికెట్‌ను కేటాయించింది.
Job Suitcase

Jobs near you