VIDEO: బెంగుళూరులో నిరసనల మధ్య నిందితులను తరిలించే వ్యాన్‌లో గణపతి ప్రతిమను ఉంచిన పోలీసులు

60చూసినవారు
గణపతి విగ్రహాన్ని నిందితులను తరలించే పోలీస్ వ్యాన్‌లో ఉంచడంపై బీజేపీ నేత తేజస్వి సూర్య, కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈనెల 11న మాండ్యాలో గణపతి నిమజ్జన ఊరేగింపులో ఘర్షణ తలెత్తి రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై NIAతో విచారణ జరిపించాలని బెంగళూరులో పలువురు నిరసనకారులు వినాయక విగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ ప్రతిమను లాక్కొని పోలీసులు తమ వ్యాన్లో ఉంచారు.

సంబంధిత పోస్ట్