VOTE: ఆడా వేస్తాం.. ఈడా వేస్తాం!

78చూసినవారు
VOTE: ఆడా వేస్తాం.. ఈడా వేస్తాం!
తెలంగాణలో కొమురంభీం జిల్లా కెరమెరి మండల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు పొందారు. వీరికి తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఓటరు కార్డులు మంజూరయ్యాయి. దీంతో వీరు రెండు చోట్లా ఓట్లు వేస్తుంటారు. మహారాష్ట్రలో మొదటి విడత పోలింగ్ ఈ నెల 19న ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు ఓటర్లు ఏదైనా ఒకచోటే ఓటు వేయాలని ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్