ఎమ్మెల్యేను కలిసిన యూత్ నాయకులు

81చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన యూత్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ ను హైదరాబాద్ లో సీరోల్ మండలం చింతపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కుమ్మరి బొడుతండాకు చెందిన కెబిటి యుత్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి బోకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తిరుపతి, గణేష్, నవీన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్