విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం

68చూసినవారు
విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం
విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి మనోజ్ అన్నారు. గేట్ ఓవరాల్ ర్యాంక్ 104 సాధించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన పేదింటి బిడ్డ సంకె పల్లవికి మంగళవారం మనోజ్ రూ. 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పల్లవి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి తాడ్వాయి మండలానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్