పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్ యమున

83చూసినవారు
పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్ యమున
పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని చుంచుపల్లి పీహెచ్సీ డాక్టర్ యమున అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని చుంచుపల్లి పీహెచ్సీ పరిధిలోని మల్లూరు అంగన్వాడీ సెంటర్ లో పోషక లోపాలు బరువు తక్కువ, ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు స్క్రీనింగ్ చేశారు. అనంతరం పిల్లలకు పోషక లోపాలు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని సకాలంలో ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్