బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచాలి: శ్రీజ

52చూసినవారు
బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచాలి: శ్రీజ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చూడాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ములుగు మండలం జంగాలపల్లిలో జరిగిన గ్రామసభ, బడిబాట కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్