బీజేపీ బూత్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల సమావేశం

56చూసినవారు
బీజేపీ బూత్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల సమావేశం
పరకాల మండలంలోని నాగారం గ్రామంలో బీజేపీ బూత్ అధ్యక్షులు, బూత్ కోఆర్డినేటర్ల సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల బిజెపి పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల కాళీ ప్రసాద్, ముఖ్యఅతిథి కేంద్ర మాజీ మంత్రి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ బిజెపి అభ్యర్థి గెలుపు కోసం వారు బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఇంకో ఐదు రోజులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్