కాదేదీ కల్టీకి అనర్హం అన్నట్లు వరంగల్ నగరం మొత్తం కలుషితం అయిపోయింది. శనివారం వరంగల్ కరీమబాద్ చెందిన యువకుడు రవితేజ ఎస్ ఆర్ ఆర్ తోటలోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని వస్తుండగా బండి నేను ఇక నడవను అని మొరాయించింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పెట్రోల్ ను ఒక బాటిల్లో పట్టగా ముప్పావు వంతు నీరు, ఒకవంతు పెట్రోల్ ఉండటంతో అవక్కాయడు. అధికారులు టాస్క్ఫోర్స్ పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.