బీజేపీ నాయకుల రాస్తారోకో

71చూసినవారు
బీజేపీ నాయకుల రాస్తారోకో
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో శుక్రవారం బీజేపీ నాయకులు రాస్తారోక చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వర్ధన్నపేట నియోజకవర్గ కో కన్వీనర్ రవీందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, 44,45,66 డివిజన్లకు చెందిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్