తెలంగాణ రాష్ట్ర టెస్కబ్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా టెస్కబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు సోమవారం కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి సుధాకర్, బొల్లపెల్లి మధు గౌడ్, మునిగాల సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.