ఇబ్రహీంపట్నంలో యువతి అనుమానాస్పద మృతి

3998చూసినవారు
ఇబ్రహీంపట్నంలో యువతి అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో బీటెక్ చదువుతున్న భార్గవి(19) మృతి చెందింది. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం IBP ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you