అధైర్యపడకండి మీకు అండగా నేనున్నా: మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్

594చూసినవారు
అధైర్యపడకండి మీకు అండగా నేనున్నానని వైసిపి పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ ఉషాశ్రీచరణ్ గురువారం పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ నేతలు ఎస్ ఆర్ పల్లి గ్రామంలో చేసిన దాడిలో గాయపడిన పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల వైస్ ఎంపీపీ వేదావతి నరసింహరెడ్డిని ఉషాశ్రీ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైసిపి నేతలపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
Job Suitcase

Jobs near you