కళ్యాణదుర్గం: రతన్ టాటా మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

84చూసినవారు
కళ్యాణదుర్గం: రతన్ టాటా మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో గురువారం ఎమ్మెల్యే సురేంద్రబాబు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. టాటా గొప్పతనం గురించి వివరించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you