స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను అభినందించిన టిడిపి శ్రేణులు

78చూసినవారు
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ను అభినందించిన టిడిపి శ్రేణులు
ఆంధ్ర ప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో బోటనీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన నౌపడా పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన నీలాపు రుక్మిణి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభినందించారు.శుక్రవారం సీతానగరం మాజీ ఎంపీపీ కర్రీ విష్ణుమూర్తి మాజీ ఎంపీటీసీ వాడరేవు కృష్ణారావు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.తన విద్య అవసరాలకు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామని టిడిపి నేతలు భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you