మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రికి బెయిల్

55చూసినవారు
మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రికి బెయిల్
ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణం కేసులో సత్యేంద్ర జైన్‌కు శుక్రవారం బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఢిల్లీ కోర్టు రెండేళ్ల తరువాత బెయిల్ మంజూరు చేసింది.
Job Suitcase

Jobs near you