మెట్ పల్లి పట్టణంలో జరిగే రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవoలో భాగంగా నాలుగో రోజు మంగళవారం రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ఉదయము ప్రత్యేక పూజలు జరిగాయి, అనంతరము గీత కార్మిక సంఘ అధ్యక్షులు పూదారి సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ కుల మహిళలు పెద్ద ఎత్తున రేణుక ఎల్లమ్మ తల్లికి చావిడి వద్ద భూమాత ఆలయం నుండి రేణుక ఎల్లమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున గౌడ కుల మహిళలు బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బోనాలు సమర్పించారు,