రైతు పక్షపాతి కాంగ్రెస్ సర్కార్

84చూసినవారు
రైతు పక్షపాతి కాంగ్రెస్ సర్కార్
రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. గురువారం జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆవిర్భావం తరవాత వ్యవసాయ రంగానికి పెద్ద పీట. 72, 659 కోట్ల బడ్జెట్ కేటాయింపు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ఫసల్ భీమా యోజన పథకంలో చేరడమే కాక భీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్