సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య

66చూసినవారు
సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య
సిరిసిల్లలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం. సిరిసిల్లో నివాసం ఉండే చేనేత కార్మికుడు యాదగిరి (48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసల్ల పట్టణంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగింది. 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you