సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య
![సిరిసిల్లలో విషాదం.. చేనేత కార్మికుడు ఆత్మహత్య](https://media.getlokalapp.com/cache/b2/52/b25234c87f04008668633fd3fc5a71f6.webp)
సిరిసిల్లలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం. సిరిసిల్లో నివాసం ఉండే చేనేత కార్మికుడు యాదగిరి (48) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసల్ల పట్టణంలో మంగళవారం అర్ధ రాత్రి జరిగింది. 6 నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.