భక్తులకు ఉచిత నీటి సరఫరా

62చూసినవారు
భక్తులకు ఉచిత నీటి సరఫరా
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, సిరసనగండ్ల రాముల వారి కళ్యాణ్ ఉత్సవంలో బుధవారం పాల్గొన్న భక్తులకు ఒక ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు ఉచితంగా త్రాగు నీరు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ యజమానులు సూదిని శేఖర్ రెడ్డి, సూదిని రాజేందర్ రెడ్డి, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you