మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు

60చూసినవారు
మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు
మిషన్ భగీరథ పథకానికి కడెం ప్రాజెక్టు నుండి 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, బుధవారం ఆ ప్రాజెక్టులో 6 73 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు లేక ప్రాజెక్టులోకి వరద నీరు రావడం లేదు. అయితే ప్రాజెక్టు నుండి 91 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గత సంవత్సరం ప్రాజెక్టులో 678 అడుగుల నీటిమట్టం ఉండేదని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you