అయోధ్యకి కి విచ్చేసిన భక్తునికి ఘనంగా సన్మానం
కుబీర్ మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ డిసెంబర్ 27న కాలినడకన కుబీర్ నుంచి అయోధ్య చేరుకొని బాలరాముని భవ్య దర్శనం చేసుకొని శనివారం కుబీర్ కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా హిందువహిని నాయకులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాదవ్ మాధవ్ కాలినడకన 1500 కిలోమీటర్లు నడిచి అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడం పట్ల అభినందించారు.