Apr 19, 2025, 08:04 IST/
మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
Apr 19, 2025, 08:04 IST
TG: మంత్రి పొంగులేటికి పెను ప్రమాదం తప్పింది. శనివారం భూ భారతి చట్టం–2025 సదస్సు నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేశారు. దీంతో అక్కడ ఉన్న గడ్డి అంటుకుని మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.