పీఎం కిసాన్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు

64చూసినవారు
పీఎం కిసాన్.. ఎల్లుండి అకౌంట్లలోకి డబ్బులు
పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి (శనివారం) విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేస్తుంది. ఈ లబ్ధి పొందడానికి అన్నదాతలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6,000 రైతులకు అందిస్తోంది.
Job Suitcase

Jobs near you