దేవాలయ నిర్మాణానికి భారీ విరాళం

1051చూసినవారు
దేవాలయ నిర్మాణానికి భారీ విరాళం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయ నిర్మాణానికి చేవెళ్ల మాజీ సర్పంచ్ సర్పంచ్ శైలజ అగిరెడ్డి, పి ఎ సి ఎస్ దేవర వెంకట్ రెడ్డి తదితరులు బుధవారం దేవాలయ నిర్మాణంకమిటీ సభ్యులకు ముప్పై లక్షల రూపాయలను విరాళంగా అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :