![](https://media.getlokalapp.com/cache/43/48/434858cab2870d1bdd43493dfb03a1fb.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడి విజ్ఞప్తి
చేవెళ్ల నియోజకవర్గం మోహినాబాద్ మండల పరిధి లో గల ప్రవిత్రమైన చిల్కూర్ బాలాజీ దేవాలయం సమీపంలో అక్రమంగానిర్మిస్తున్న మసీదు కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. బుధవారం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన చిలుకూరి బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రత ను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.