నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

63చూసినవారు
నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికారి డా. నాగమణి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 50 బూతుల్లో పల్స్‌ పోలియో ప్రక్రియ ఈనెల 3న జరుగుతుందన్నారు. 5 రూట్లలో 5 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తారని అన్నారు. 0-5 ఏళ్ల లోపు మొత్తం 5, 800 మంది పిల్లలకు చుక్కల మందు వేయనున్నట్లు చెప్పారు. కంగ్టి, తడ్కల్‌ బస్టాండ్లో ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you