గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: నీలం మధు

561చూసినవారు
గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: నీలం మధు
మెదక్ పార్లమెంటు నుంచి తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు అన్నారు. పటాన్ చెరు పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకుడు ఉన్నారు.