![బిజెపి ఆధ్వర్యంలో నిరసన బిజెపి ఆధ్వర్యంలో నిరసన](https://media.getlokalapp.com/cache/ef/aa/efaadf3e1c74ca52393c7f7e34ba2cd4.webp)
బిజెపి ఆధ్వర్యంలో నిరసన
బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదని ఆరోపిస్తూ పటాన్ చెరు లో బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ లో 6 గ్యారంటీలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.