యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ

75చూసినవారు
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ
దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి ధర్మల్ ప్లాంట్ లో స్క్రాప్ చోరీకి పాల్పడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవర్ వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి రూ. 26 లక్షల నగదు తో పాటు రెండు మహేంద్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి వెంట డిఎస్పీ, సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్